ఛారిటీ మారథాన్: 3 వేల మందికి పైగా హాజరు
- November 05, 2018బహ్రెయిన్:యాన్యువల్ బహ్రెయిన్ మారథాన్ రిలేలో 3 వేల మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనన్నారు. కింగ్డమ్లో చారిటబుల్ సొసైటీలకు నిధులు సమకూర్చేందుకుగాను ఈ మారథాన్ జరగనుంది. సేవా కార్యక్రమాల పట్ల ప్రజల్లో ఎంతటి అవగాహన, ఆసక్తి వుందో ఈ చారిటీ మారథాన్స్తో నిరూపితమవుతోందని నిర్వాహకులు తెలిపారు. 37వ ఎడిషన్ బహ్రెయిన్ మారథాన్ రిలే (బిఎంఆర్), బహ్రెయిన్ రౌండ్ టేబుల్ మరియు రొటరాక్ట్ బహ్రెయిన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. నవంబర్ 9న బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వద్ద ఈ మారథాన్ జరుగుతుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు