దుబాయ్లో ప్రముఖ రోడ్డు తాత్కాలిక మూసివేత
- November 08, 2018దుబాయ్:ఫైనాన్షియల్ సెంటర్ రోడ్ ఉదయం 3 గంటల నుంచి 11 గంటల వరకు మూసివేయబడ్తుందని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ రోడ్డుని వినియోగించే వాహనదారులు తాత్కాలియంగా ప్రత్యామ్నాయ మార్గాల్ని వినియోగించాల్సి వుంటుంది. ట్రాఫిక్ని అల్ అసాయెల్ స్ట్రీట్ వైపుగా మళ్ళించారు. షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ బోలీవార్డ్ వైపుకు ఈ మళ్ళింపు వుంటుంది. జబీల్లో బ్రిడ్జి స్ట్రక్చర్స్ ఇన్స్టాలేషన్స్ కోసం ఈ తాత్కాలిక మళ్ళింపు, రోడ్డు మూసివేత చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. దుబాయ్ వాసులు ఈ మళ్ళింపుల్ని పరిగణనలోకి తీసుకుని, ప్రత్యామ్నాయ మార్గాల్ని వినియోగించాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..