నగల్ని దొంగిలించి, ఇన్స్టాగ్రామ్లో ఫొటోలు పెట్టి..
- November 09, 2018అబుదాబీలో ఎంప్లాయర్ని మోసగించి, నగల్ని దొంగిలించిన ఓ మెయిడ్, ఆ నగల్ని సోషల్ మీడియా వేదికగా విక్రయించేందుకు సిద్ధమయ్యింది. ఆసియా మహిళను ఈ కేసులో నిందితురాలిగా గుర్తించారు. బాధిత స్పాన్సర్, అనుకోకుండా ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుండగా, అక్కడ ఆ స్పాన్సర్కి పాత మెయిడ్ అకౌంట్ కన్పించింది. ఆ అకౌంట్లో చూడగా, తాము పోగొట్టుకున్న నగలు వారికి కన్పించాయి. వెంటనే, పోలీసులకు సమాచారం ఇవ్వగా, నిందితురాల్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో అనుమానంతో మరో మెయిడ్పై పెట్టిన కేసును కూడా ఉపసంహరించుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!