చీటింగ్ కేసులో బాధితుడికి 1,300 రీక్లెయిమ్
- November 09, 2018మస్కట్: సౌత్ షర్కియాకి చెందిన ఓ సిటిజన్, కార్పెంటరీ వర్క్షాప్ నుంచి 1,300 ఒమన్ రియాల్స్ మొత్తాన్ని రీ-గెయిన్ చేశారు. పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ వెల్లడించిన వివరాల ప్రకారం, అథారిటీ ఫ్రెండ్లీ సెటిల్మెంట్ ద్వారా బాధిత వ్యక్తికి రీక్లెయిమ్ అయ్యేందుకు మార్గం సుగమం చేసినట్లు పేర్కొంది. కేసు వివరాల్లోకి వెళితే, సౌత్ సర్కియాకి చెందిన పౌరుడు, కార్పెంటరీ వర్క్ షాప్ని సంప్రదించి, తనకు కావాల్సిన రీతిలో డోర్స్ ఫిట్ చేయాల్సిందిగా కోరారు. అయితే డోర్స్ ఫిట్ చేశాక, అందులో పొరపాట్లు వున్నట్లు ఆ పౌరుడు గుర్తించారు. కార్పెంటరీ షాప్ని సంప్రదిస్తే, రిపెయిర్లకు ససేమిరా అనడంతో చేసేది లేక పౌరుడు, పిఎసిపిని ఆశ్రయించగా, విచారణ జరిపిన పిఎసిపి ఇద్దరి మధ్యా రాజీ కుదిర్చింది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..