నగల్ని దొంగిలించి, ఇన్స్టాగ్రామ్లో ఫొటోలు పెట్టి..
- November 09, 2018
అబుదాబీలో ఎంప్లాయర్ని మోసగించి, నగల్ని దొంగిలించిన ఓ మెయిడ్, ఆ నగల్ని సోషల్ మీడియా వేదికగా విక్రయించేందుకు సిద్ధమయ్యింది. ఆసియా మహిళను ఈ కేసులో నిందితురాలిగా గుర్తించారు. బాధిత స్పాన్సర్, అనుకోకుండా ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తుండగా, అక్కడ ఆ స్పాన్సర్కి పాత మెయిడ్ అకౌంట్ కన్పించింది. ఆ అకౌంట్లో చూడగా, తాము పోగొట్టుకున్న నగలు వారికి కన్పించాయి. వెంటనే, పోలీసులకు సమాచారం ఇవ్వగా, నిందితురాల్ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో అనుమానంతో మరో మెయిడ్పై పెట్టిన కేసును కూడా ఉపసంహరించుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి