చీటింగ్ కేసులో బాధితుడికి 1,300 రీక్లెయిమ్
- November 09, 2018మస్కట్: సౌత్ షర్కియాకి చెందిన ఓ సిటిజన్, కార్పెంటరీ వర్క్షాప్ నుంచి 1,300 ఒమన్ రియాల్స్ మొత్తాన్ని రీ-గెయిన్ చేశారు. పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ వెల్లడించిన వివరాల ప్రకారం, అథారిటీ ఫ్రెండ్లీ సెటిల్మెంట్ ద్వారా బాధిత వ్యక్తికి రీక్లెయిమ్ అయ్యేందుకు మార్గం సుగమం చేసినట్లు పేర్కొంది. కేసు వివరాల్లోకి వెళితే, సౌత్ సర్కియాకి చెందిన పౌరుడు, కార్పెంటరీ వర్క్ షాప్ని సంప్రదించి, తనకు కావాల్సిన రీతిలో డోర్స్ ఫిట్ చేయాల్సిందిగా కోరారు. అయితే డోర్స్ ఫిట్ చేశాక, అందులో పొరపాట్లు వున్నట్లు ఆ పౌరుడు గుర్తించారు. కార్పెంటరీ షాప్ని సంప్రదిస్తే, రిపెయిర్లకు ససేమిరా అనడంతో చేసేది లేక పౌరుడు, పిఎసిపిని ఆశ్రయించగా, విచారణ జరిపిన పిఎసిపి ఇద్దరి మధ్యా రాజీ కుదిర్చింది.
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..