పారిస్ పీస్ ఫోరంలో ట్రంప్ తో భేటీ అయిన వెంకయ్య
- November 11, 2018ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 'పారిస్ పీస్ ఫోరమ్' ప్రారంభోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్లీనరీ సెషన్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తోపాటు ఫ్రాన్స్, కెన్యా, టర్కీ దేశాల అధ్యక్షులు, జర్మనీ ఛాన్సెలర్ తదితరులను వెంకయ్య కలిశారు. అనంతరం పారిస్లో మొదటి ప్రపంచయుద్ధం శతాబ్ది వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన విందులో ట్రంప్తోపాటు వెంకయ్య పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ