నైజీరియాలో కలరా, 175 మంది మృతి
- November 13, 2018నైజీరియాలో కలరా వ్యాధి కరాళ నృత్యం చేస్తోంది. దీని బారిన పడి ఇప్పటివరకు 175 మంది మరణించారు. మరో పదివేల మంది చికిత్స పొందుతున్నారు. బోకోహరామ్ తిరుగుబాటు వల్ల ప్రజలు శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. కిటకిటలాడుతున్న శరణార్థి శిబిరాలు, నైజీరియాలో కురుస్తున్న వరుస కుండపోత వర్షాల వల్ల కలరా మరింతగా ప్రబలుతోంది. క్యాంపుల్లో ప్రజలకు సరైన నీరు, తిండి అందించడానికి కూడా కష్టంగా ఉందని నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్(ఎన్ఆర్సీ) మేనేజర్ జానెట్ కెరోనో ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు