పదవ తరగతి అర్హతతో ఆర్బీఐలో సెక్యూరిటీ గార్డులు..
- November 14, 2018భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) సెక్యూరిటీ గార్డు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
హైదరాబాద్ కార్యాలయంలో 10 ఖాళీలు ఉన్నాయి.
అర్హత: పదో తరగతి తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: నవంబరు 1 నాటికి 25 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఆన్లైన్ రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్, వెరిఫికేషన్స్ ఆధారంగా
ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: నవంబరు 30
వెబ్సైట్: www.rbi.org.in
తాజా వార్తలు
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ