వెదర్ రిపోర్ట్: తగ్గనున్న ఉష్ణోగ్రతలు, వర్షం కురిసే అవకాశం
- November 17, 2018యూఏఈలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం వుందని నేషనల్ సెంటర్ ఫర్ మెటియరాలజీ (ఎన్సిఎం) పేర్కొంది. ఉష్ణోగ్రతలు సైతం తగ్గుముఖం పట్టనున్నట్లు ఎన్సిఎం వెల్లడించింది. దేశంలో అక్కడక్కడా ఆకాశం మేఘావృతమయి వుంటుంది. ఆహ్లాకరమైన గాలులు సాయంత్రం సమయాల్లో సరికొత్త అనుబూతిని ఇస్తాయి. అయితే గాలుల తీవ్రత కారణంగా కొన్ని ప్రాంతాల్లో డస్ట్ బ్లో అయ్యే అవకాశం వుంది. అత్యధిక ఉష్ణోగ్రత శుక్రవారం 36.5గా నమోదయ్యింది. సముద్రం ఓ మోస్తరు రఫ్గా వుంటుంది. సాయంత్రానికి రఫ్నెస్ పెరుగుతుంది. రాత్రి వేళల్లో ఇంకా ఎక్కువ రఫ్గా వుంటుందని ఎన్సిఎం పేర్కొంది.
తాజా వార్తలు
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి