నామినేషన్ వేసిన సుహాసిని ...
- November 17, 2018కూకట్పల్లి టీడీపీ అభ్యర్ధిగా సుహాసిని నామినేషన్ వేశారు. కూకట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ సహా పలువురు నందమూరి కుటుంబ సభ్యులు, కూకట్పల్లి టీడీపీ నేతలు పాల్గొన్నారు.
సుహాసిని నామినేషన్ వేస్తున్నారని తెలియగానే కూకట్పల్లి మున్సిపల్ కార్యాలయానికి నందమూరి ఫ్యాన్స్, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. సుహాసిని నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్ధి భవ్య ఆనంద్ ప్రసాద్ను చేదు అనుభవం ఎదురైంది. అక్కడికి వచ్చిన ఆనంద్ ప్రసాద్ను పోలీసులు అడ్డుకుని తోసేశారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..