కరాచీలోని చైనా రాయబార కార్యాలయంపై దాడి
- November 23, 2018పాకిస్థాన్ కరాచీలోని చైనా రాయబార కార్యాలయం సమీపంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మృతిచెందారు. సాయుధులైన నలుగురు వ్యక్తులు చైనా రాయబార కార్యాలయంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంది. దీంతో అక్కడ జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లు మృత చెందగా, మరోకరు గాయపడ్డారు. తప్పించుకున్న దుండగుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు