జనవరి నుండి ష్రింపింగ్పై బ్యాన్
- December 17, 2018కువైట్ సిటీ: డైరెక్టర్ ఆఫ& ది పబ్లిక్ అథారిటీ ఫర్ అగ్రికల్చర్ ఎఫైర్స్ అండ్ ఫిష్ రిసోర్సెస్ షేక్ మొహమ్మద్ అల్ యూసఫ్, ష్రింప్ ఫిషింగ్పై బ్యాన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. జనవరి 1 నుంచి ఈ బ్యాన్ అమల్లోకి వస్తుంది. కువైటీ ట్రాలర్స్, ఇంటర్నేషనల్ వాటర్స్లోనూ ష్రింప్ ఫిషింగ్ చేయకూడదు. ఈ సమయంలో ష్రింప్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా నిషిధం. జులై 31తో ఈ బ్యాన్ ముగుస్తుంది. అయితే తాజా మరియు ఫ్రోజెన్ ష్రింప్స్ని షువైఖ్ పోర్ట్ ద్వారా ఇంపోర్ట్ చేసుకోవడానికి మాత్రం అనుమతి వుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు