హైకోర్టును ఆశ్రయించిన ప్రభాస్
- December 19, 2018హీరో ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు. రాయదుర్గంలోని తన ఇంటికి రెవెన్యూ అధికారులు నోటీసులు అంటించడంపై ఆయన న్యాయపోరాటానికి దిగారు. రాయదుర్గం పాన్ మక్తాలో 46 సర్వేనెంబర్ 84 ఎకరాల స్థలం ఉంది. అది ప్రభుత్వానికి చెందిన భూమిగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో.. నందిని హిల్స్లోని నిర్మాణాలకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రభాస్ ఇంటి దగ్గర ఎవరూ లేకపోవడంతో గేటుకు నోటీసులు అంటించారు. దీనిపై ప్రభాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ.. హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఇవాళే విచారణకు రానుంది.
హైకోర్టును ఆశ్రయించిన హీరో ప్రభాస్
రాయదుర్గంలోని తన ఇంటిని సీజ్ చేయడంపై పిటిషన్
సర్వే నెం.46లోని 84 ఎకరాలు ప్రభుత్వ స్థలంగా సుప్రీంకోర్టు తీర్పు
నందిని హిల్స్లోని నిర్మాణాలకు నోటీసులు అంటించిన అధికారులు
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తీరుపై హైకోర్టుకు వెళ్లిన ప్రభాస్
ప్రభాస్ పిటిషన్ను ఇవాళ విచారించనున్న హైకోర్టు
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ