ఈజిప్ట్ లో బాంబు పేలుడు...నలుగురు మృతి
- December 29, 2018ఈజిప్టు: ఈజిప్టులో కైరోలోని గిజా పరమిడ్ సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. బాంబు పేలుడులో ముగ్గురు వియత్నాం పర్యటకులు మృతి చెందగా, ఒక టూరిస్టు గైడ్ మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఘటనలో గాయపడిన మరో నలుగురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాంబు దాడి తామే జరిపామని ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల