బహ్రెయిన్ లో నిజామాబాద్ జిల్లా వాసి ఆత్మహత్య
- January 10, 2019బహ్రెయిన్:బహ్రెయిన్ లో ఉరేసుకుని బాదావత్ గణేశ్(25) ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుడి స్వస్థలం ఇందల్వాయి మం. కొత్తకోరుట్ల తండా. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమంటున్న కుటుంబసభ్యులు.25 రోజుల క్రితమే గణేశ్ బహ్రెయిన్ కు వెళ్లినట్లు కుటుంబసభ్యుల వెల్లడి.
--యం.వాసు దేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ