బహ్రెయిన్ లో నిజామాబాద్ జిల్లా వాసి ఆత్మహత్య
- January 10, 2019బహ్రెయిన్:బహ్రెయిన్ లో ఉరేసుకుని బాదావత్ గణేశ్(25) ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుడి స్వస్థలం ఇందల్వాయి మం. కొత్తకోరుట్ల తండా. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమంటున్న కుటుంబసభ్యులు.25 రోజుల క్రితమే గణేశ్ బహ్రెయిన్ కు వెళ్లినట్లు కుటుంబసభ్యుల వెల్లడి.
--యం.వాసు దేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..