షాపింగ్ మాల్లో వీడియో: 5,000 దిర్హామ్ల జరీమానా
- January 10, 2019అజ్మన్లో ఓ వ్యక్తి షాపింగ్ మాల్లో వీడియో తీసినందుకుగాను అతనికి 5,000 దిర్హామ్ల జరీమానా విధించారు. అంతే కాకుండా, అతని మొబైల్ ఫోన్ని కూడా స్వాధీనం చేసుకోవాలని న్యాయస్థాంన ఆదేశించింది. అజ్మన్ చైనా మాల్లో, ఇద్దరు ఆసియా జాతీయులైన బాలికలు షాపింగ్ చేస్తుండగా, ఓ వ్యక్తి వారిని ఫోన్లో చిత్రీకరించాడు. అయితే, తాను ఆ అమ్మాయిల్ని షూట్ చేయలేదనీ, మాల్లో అలంకరణను షూట్ చేస్తున్న సమయంలో, వారు అక్కడికి వచ్చారని తన వాదనను నిందితుడు న్యాయస్థానంలో విన్పించారు. ఇతరుల అనుమతి లేకుడా వారి ఫొటోలు లేదా వీడియోలు తీయడం నేరంగా పరిగణిస్తారు. ఇటీవలే ఓ వ్యక్తి, ఓ మహిళ ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టినందుకుగాను 150,000 జరీమానా ఎదుర్కోవాల్సి వచ్చింది. దుబాయ్లో ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు