విజిట్ వీసా కొత్త రూల్: 500 కువైటీ దినార్స్ సేలరీ తప్పనిసరి
- January 10, 2019కువైట్ సిటీ: జనరల్ డిపార్ట్మెంట్ ఫర్ రెసిడెన్సీ ఎఫైర్స్ - ఎఫిలియేటెడ్ టు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, వివిధ రకాలైన విజిట్ వీసాలకు సంబంధించి కొత్త రూల్స్ని జారీ చేసింది. కొత్త రూల్స్ ప్రకారం, తమ తల్లిదండ్రుల విజిట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులు తప్పనిసరిగా 500 ఆపై జీతం కలిగి వుండాలి. సంబంధిత అథారిటీస్, ఆయా వ్యక్తుల విజిట్ డ్యూరేషన్ని నిర్ణయించడం జరుగుతుంది. స్పాన్సర్స్ ప్రొఫెషన్, సర్కమ్స్టాన్సెస్, పర్పస్ ఆఫ్ విజిట్ని బట్టి 30 నుంచి 90 రోజుల డ్యూరేషన్తో వీసాల్ని జారీ చేస్తారు. సిబ్లింగ్స్ వీసా కోసం వలసదారులు ఫ్యామిలీ విజిట్ వీసాకై కేవలం 30 రోజులకు మాత్రమ దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్
- రమదాన్ ఘబ్కాను నిర్వహించిన భారత రాయబారి