విజిట్ వీసా కొత్త రూల్: 500 కువైటీ దినార్స్ సేలరీ తప్పనిసరి
- January 10, 2019
కువైట్ సిటీ: జనరల్ డిపార్ట్మెంట్ ఫర్ రెసిడెన్సీ ఎఫైర్స్ - ఎఫిలియేటెడ్ టు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, వివిధ రకాలైన విజిట్ వీసాలకు సంబంధించి కొత్త రూల్స్ని జారీ చేసింది. కొత్త రూల్స్ ప్రకారం, తమ తల్లిదండ్రుల విజిట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులు తప్పనిసరిగా 500 ఆపై జీతం కలిగి వుండాలి. సంబంధిత అథారిటీస్, ఆయా వ్యక్తుల విజిట్ డ్యూరేషన్ని నిర్ణయించడం జరుగుతుంది. స్పాన్సర్స్ ప్రొఫెషన్, సర్కమ్స్టాన్సెస్, పర్పస్ ఆఫ్ విజిట్ని బట్టి 30 నుంచి 90 రోజుల డ్యూరేషన్తో వీసాల్ని జారీ చేస్తారు. సిబ్లింగ్స్ వీసా కోసం వలసదారులు ఫ్యామిలీ విజిట్ వీసాకై కేవలం 30 రోజులకు మాత్రమ దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







