కాలేజీ ల్యాబ్లో దొంగతనం నిందితుడికి జైలు.!
- January 11, 2019ఓ కాలేజీలో లేబరేటరీ కంప్యూటర్ మెయింటెనెన్స్ ఆఫీసర్గా పని చేస్తున్న వ్యక్తికి న్యాయస్థానం ఆర్నెళ్లు జైలు శిక్ష విధించింది. నిందితుడు 41 ఏళ్ల బహ్రెయినీ వ్యక్తి. కాలేజీలో టెక్నికల్ ఆఫీసర్గా పని చేస్తున్న నిందితుడు కంప్యూటర్లను, ప్రింటర్లను, ల్యాప్ ట్యాప్లను దొంగిలిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఫస్ట్ హై క్రిమినల్ కోర్ట్ నిందితుడిని దోషిగా నిర్ధారించి జైలు శిక్ష ఖరారు చేసింది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు