డ్రగ్స్ స్మగ్లింగ్: కువైటీ, ఆసియన్ అరెస్ట్
- January 17, 2019కువైట్ సిటీ: కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కస్టమ్స్ అధికారులు రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తుల్ని డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు ఆసియా జాతీయుడు కాగా, మరొకరు కువైటీ. ఆసియా జాతీయుడి నుంచి 38 పీస్ల కన్నాబిస్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి బరువు సుమారు 250 గ్రాములు. ఇండియా నుంచి నిందితుడు కువైట్కి వస్తుండగా ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మరో ఘటనలో, కువైటీ నిందితుడి నుంచి మరిజువానాని స్వాధీనం చేసుకున్నారు. అమెరికా నుంచి నిందితుడు కువైట్కి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. అరెస్ట్ చేసిన ఇద్దర్నీ జనరల్ డిపార్ట్మెంట్ ఫర్ డ్రగ్స్ కంట్రోల్కి అప్పగించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ