షార్జాలో వ్యక్తి హత్య
- January 17, 201946 ఏళ్ళ సుడానీ వ్యక్తి హత్యకు గురి కాగా 33 ఏళ్ళ భారతీయ మహిళ, ఆమె కుమార్తె తీవ్రంగా ఘాయపడిన ఘటన షార్జాలో జరిగింది. ఈ ఘటనలో తల్లి ప్రాణాలు కోల్పోయింది. షార్జాలోని అల్ బుతినా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకోగానే సీఐడీ, ఫోరెన్సిక్ ఆఫీసర్స్ మరియు పెట్రోల్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ వారికి ఓ మహిళ, ఆమె కుమార్తె అలాగే ఓ సుడానీ వ్యక్తి కన్పించారు. మరో సుడానీ వ్యక్తి చేతిలో కత్తితో పోలీసులకు చిక్కాడు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సంఘటనా స్థలంలోనే సుడానీ వ్యక్తి చనిపోగా, గాయపడ్డవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ మహిళకు శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు.
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం