మనోడికి నలుగురు హీరోయిన్లు
- February 03, 2019విజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసింది. క్రియేటివ్ కమర్షియల్స్ ప్రొడక్షన్ నంబర్ 46 రూపొందిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన కేథరిన్ థెరిసాను హీరోయిన్గా చిత్రబృందం ఎంపిక చేసింది. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరా పండుగ కానుకగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లె ఇప్పటికే హీరోయిన్లుగా నటిస్తుండగా.. 4వ హీరోయిన్గా కాథెరిన్ థెరిసాను చిత్రబృందం ఎంపిక చేసింది. ఇప్పటికే ఆమె కూడా షూటింగ్లో జాయిన్ అయింది. ఈ చిత్రానికి గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్పై కేఎస్ రామారావు సమర్పణలో కేఏ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్