కుళ్ళిన స్థితిలో భారతీయ వలసదారుడి మృతదేహం
- February 09, 201928 ఏళ్ళ భారతీయ వలసదారుడి మృతదేహాన్ని కుళ్ళిన స్థితిలో కనుగొన్నారు. షార్జాలోని అల్ ధయిద్ ప్రాంతంలో ఈ మృతదేహం దొరికింది. మృతదేహం వున్న పరిస్థితిని బట్టి, మృతుడు ఉరివేసుకుని చనిపోయి వుంటాడని పోలీసులు భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆ వ్యక్తి మృతి చెందాడనీ, క్రమంగా అతని మృతదేహం కుళ్ళిపోతోందని చెప్పారు అధికారులు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి తరలించారు. ఫింగర్ ప్రింట్స్ని పోలీసులు సేకరించారు. అతని సంబంధీకులకు ఇప్పటికే ఈ విషయమై సమాచారమిచ్చిన పోలీసులు, విచారణను వేగవంతం చేశారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..