2700 బండిల్స్ ఖాత్ స్మగ్లింగ్ గుట్టు రట్టు
- February 11, 2019మస్కట్: గవర్నరేట్ ఆఫ్ దోఫార్లో 2,700 బండిల్స్ ఖాత్ని సీజ్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. విలాయత్ ఆఫ్ తఖాలో ఈ స్మగ్లింగ్ యత్నం బయటపడిందని అధికారులు వివరించారు. డైరెక్టరేట్ ఆఫ్ కంబాటింగ్ నార్కోటిక్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్స్టాన్సెస్ - దోఫార్ గవర్నరేట్ పోలీస్, తకాహ్ పోలీస్తో కలిసి నిర్వహించిన ఆపరేషన్లో పెద్ద మొత్తంలో ఖాత్ని స్వాధీనం చేసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్, ఆన్లైన్ ప్రకటనలో వివరించడం జరిగింది.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్