అబుదాబీ కోర్టులో తృతీయ భాషగా హిందీ
- February 11, 2019వివిధ కేసుల్లో చిక్కుకున్న భారత కార్మికులకు ఊరట కలిగించేలా అబుదాబీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. న్యాయస్థానాల్లో హిందీని తృతీయ అధికార భాషగా ప్రకటించింది. ఇప్పటి వరకు అబుదాబీ కోర్టుల్లో అరబీ, ఆంగ్ల భాషల్లోనే విచారణ కొనసాగేది. విచారణ సందర్భంగా తమపై ఏమేం అభియోగాలు చేస్తున్నారో అర్ధంకాక కష్టాలు పడేవారు. హిందీ మాట్లాడేవారికి కోర్టు విచారణ, వారి హక్కులు, విధులు సులభంగా అర్ధమయ్యేందుకు ఈ నిర్ణయం దోహదం చేయనుంది. యూఏఈ లో ఉన్న జనాభా సంఖ్య 50 లక్షలు అయితే అందులో 2/3 వంతు ఉన్నారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్