యూఏఈలో వింటర్ ఈ నెలలోనే ముగియనుందా?
- February 21, 2019యూఏఈ రెసిడెంట్స్ వర్షం, చలితో కూడిన ఆహ్లాదకర వాతావరణానికి గుడ్ బై చెప్పబోతున్నారు రానున్న రోజుల్లో. ఎందుకంటే, క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్సిఎం) మిటియరాలజిస్ట్ ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. రానున్న రెండు మూడు రోజుల్లోనే అత్యధిక ఉష్ణోగ్రత 29 నుంచి 30 డిగ్రీల సెల్సియస్కి చేరుకునే అవకాశం వుంది. కాగా, వచ్చే వారంలో వర్షాలు కురిసే అవకాశం లేదని తెలుస్తోంది. ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరిగే అవకాశం వున్నందున, కొన్ని చోట్ల 'వేసవి' వాతావరణం అనుభవంలోకి వస్తుందని, ఉష్ణోగ్రతలు ఏమాత్రం తగ్గే సూచనలు కన్పించడంలేదు గనుక, వింటర్ సీజన్ ఈ నెలలోనే ముగియవచ్చునని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం