ఇండియాకి సేవల్ని విస్తరించనున్న సలామ ఎయిర్
- February 22, 2019సలాలా:ఒమన్ తొలిబడ్జెట్ ఎయిర్లైన్ సలామ్ ఎయిర్, సలాలా నుంచి ఇండియాకి డైరెక్ట్ విమానాల్ని ప్రారంభించనుంది. ఇండియాతోపాటు పలు ఇతర అంతర్జాతీయ డెస్టినేషన్స్కి విమానాలు నడపనున్నట్లు సంస్థ ప్రతినిథులు పేర్కొన్నారు. సలామ్ ఎయిర్ సిఇఓ కెప్టెన్ మొహమ్మద్ అహ్మద్ మాట్లాడుతూ, 2019లో తమ సంస్థ సేవల్ని ఇండియాతోపాటు ఇతర దేశాలకు విస్తరించనున్నట్లు చెప్పారు. అబుదాబీ, కువైట్లకు నేరుగా విమానాలు నడుపుతామని తెలిపారాయన. ఇండియా మరియు ఇండియన్ సబ్కాంటినెంట్లోని ఇతర దేశాలకు తమ సేవలను విస్తరించడం ద్వారా ప్రయాణీకులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని తక్కువ ధరకే అందజేయాలన్నది తమ ఆలోచన అని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక