కన్నూర్ నుంచి మస్కట్కి సేవలు ప్రారంభించిన గో-ఎయిర్
- March 02, 2019మస్కట్: భారతదేశానికి చెందిన గో-ఎయిర్, కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మస్కట్కి విమాన సర్వీసుల్ని ప్రారంభించింది. కన్నూర్ నుంచి మస్కట్కి వారంలో మూడు విమానాల్ని నడిపేందుకు గో-ఎయిర్ సన్నాహాలు చేసినట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి. గో-ఎయిర్ సేవలు ప్రారంభమవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఒమన్ ఎయిర్ పోర్ట్స్, గో ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కుటుంబంలో చేరడం ఆనందంగా వుందని చెప్పారు. మార్చి 1న మస్కట్ విమానాశ్రయానికి గో-ఎయిర్ విమానం చేరుకుందని అధికారులు తెలిపారు. కన్నూర్ నుంచి మస్కట్కి, మస్కట్ నుంచి న్నూర్కి వారంలో మూడుసార్లు విమానాలు తిరగనున్నాయి.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు