రోడ్డు ప్రమాదంలో ఆసియన్ ట్రక్ డ్రైవర్కి గాయాలు
- March 08, 2019కువైట్: ఆసియాకి చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన నడుపుతున్న వాహనం అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సెవెంత్ రింగ్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగిందనీ, ఈ ప్రమాదంలో ట్రక్ ధ్వంసమయ్యిందనీ అధికారులు తెలిపారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి చెందిన ఆపరేషన్స్ రూమ్ ఘటనపై సమాచారం అందుకోగానే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేసింది. గాయపడ్డ వ్యక్తికి ప్రాథమిక చికిత్స చేసి, సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ధ్వంసమైన వాహనాన్ని అక్కడినుంచి తరలించి ట్రాఫిక్ని క్లియర్ చేశారు అధికారులు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు