హౌతీ డ్రోన్ని కూల్చేసిన సౌదీ: ఐదుగురికి గాయాలు
- March 09, 2019సౌదీ అరేబియా రాయల్ ఎయిర్ డిఫెన్స్ ఫోర్స్, హైతీ డ్రోన్ని కూల్చివేయడం జరిగింది. సౌదీ లెడ్ అరబ్ కోలిషన్ అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మలికి మాట్లాడుతూ, అభా సిటీలోని రెసిడెన్షియల్ ఏరియాని లక్ష్యంగా చేసుకుని హౌతీ తీవ్రవాదులు ఈ డ్రోన్ని సంధించారని చెప్పారు. శకలాల్ని పరిశీలించిన తర్వాత అది ఇరాన్లో తయారైనట్లుగా గుర్తించామని చెప్పారు కల్నల్ టుర్కి. ఈ ఘటనలో నలుగురు సౌదీ జాతీయులకు గాయాలు కాగా, ఓ భారతీయ వ్యక్తికీ గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో ఒక మహిళ వున్నారు. ఆరు వాహనాలు, పలు ఇళ్ళు కూడా ఈ దాడిలో డ్యామేజ్కి గురయ్యాయి.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!