4.8 తీవ్రతతో అరేబియన్ సీలో భూకంపం
- March 09, 2019
మస్కట్: ఒమన్ తీరం స్వల్ప భూకంపం కారణంగా ప్రకంపనలకు గురయ్యింది. అరేబియన్ సీలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఎర్త్కేక్ మానిటరింగ్ సెంటర్ - సుల్తాన్ కబూస్ యూనివర్సిటీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం భూకంప తీవ్రత 4.8గా తెలుస్తోంది. అరేబియన్ సీలో భూకంపం సంభవించినట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు, ఎంత దూరంలో ఎంత లోతులో భూకంపం సంభవించిందన్నదానిపై ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఈ భూ ప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









