4.8 తీవ్రతతో అరేబియన్ సీలో భూకంపం
- March 09, 2019
మస్కట్: ఒమన్ తీరం స్వల్ప భూకంపం కారణంగా ప్రకంపనలకు గురయ్యింది. అరేబియన్ సీలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఎర్త్కేక్ మానిటరింగ్ సెంటర్ - సుల్తాన్ కబూస్ యూనివర్సిటీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం భూకంప తీవ్రత 4.8గా తెలుస్తోంది. అరేబియన్ సీలో భూకంపం సంభవించినట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు, ఎంత దూరంలో ఎంత లోతులో భూకంపం సంభవించిందన్నదానిపై ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఈ భూ ప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







