బిఎసిఎ ప్రెసిడెంట్కి అరుదైన గౌరవం
- March 11, 2019ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్కెట్ ఫెయిర్ ఐటిబి బెర్లిన్లో భాగంగా అరబ్ హెరిటేజ్ పర్సనాలిటీ 2019 పురస్కారాన్ని షేకా మై బింట్ మొహమ్మద్ అల్ ఖలీఫా గెల్చుకున్నారు. అరబ్ సెంటర్ ఫర్ టూరిజం మీడియా (ఎసిటిఎం) ఈ ప్రెస్టీజియస్ అవార్డ్ని అందజేసింది. మినిస్టర్స్ ఆఫ్ టూరిజం అలాగే అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొన్న ఈవెంట్లో ఎసిటిఎం ప్రెసిడెంట్ డాక్టర్ సుల్తాన్ అల్ యహ్యాయ్ ఈ అవార్డుని ప్రకటించారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు