టాయిలెట్లో స్టూడెంట్పై దాడి
- March 14, 2019కువైట్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓ స్కూల్లో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షనకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్న మినిస్ట్రీ, నేరస్తుల్ని కఠినంగా శిక్షిస్తామని పేర్కొంది. గవర్నమెంట్ ప్రిలిమనరీ స్కూల్ విద్యార్థిపై స్కూల్ టాయిలెట్లోనే మరికొందరు సహ విద్యార్థులు దాడి చేశారు. ఈ ఘటనను వీడియోలో చిత్రీకరించారు కూడా. మినిస్టర్ డాక్టర్ హమెద్ అల్ అజ్మి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. దాడిలో పాల్గొన్నవారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారాయన. స్కూల్ యాజమాన్యం ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సి వుందనీ, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సైకాలజిస్టులతో కౌన్సిలింగ్లు విద్యార్థులకు ఇప్పించాలని అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!