పాస్పోర్ట్ సేవా సిస్టమ్ని ప్రారంభించిన ఇండియన్ ఎంబసీ
- March 21, 2019పాస్పోర్ట్ సేవా ప్రాజెక్ట్లో భాగంగా ఇండియన్ ఎంబసీ - బహ్రెయిన్, పాస్పోర్ట్ సంబంధిత సర్వీసుల్ని తక్కువ సమయంలో పూర్తి చేసే విధానాన్ని ప్రకటించింది. నిన్నటినుంచి ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ - ఇండియా ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వున్న అన్ని ఇండియన్ ఎంబసీస్, కాన్సులేట్స్లో ఈ విధానం అమల్లోకి వస్తోంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన విధానాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని ఇండియన్ ఎంబసీ - బహ్రెయిన్ పేర్కొంది. కొత్త పోర్టల్ ద్వారా మార్చి 20 నుంచి ఈ విధానం అందుబాటులోకి వచ్చింది. దరఖాస్తుదారులు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, యూజర్ ఐడీని క్రియేట్ చేసుకోవడం ద్వారా యూసర్ ఫ్రెండ్లీ అప్లికేషన్ తేలిగ్గా సేవలు అందిస్తుందని చెప్పారు అధికారులు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ