పిడుగుపాటుకి 20 మిలియన్ దిర్హామ్ల విలువైన పక్షుల మృతి
- March 25, 2019అత్యం అరుదైన 50 పక్షులు పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయాయి. అల్ దఫ్రా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అబుదాబీలోని అల్ దఫ్రాలోగల ఓ ఫామ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫామ్ ఓనర్ ఖల్ఫాన్ బిన్ బుట్టి అల్ కుబైసి మాట్లాడుతూ, ఫామ్లోని పక్షులు పలు కాంపిటీషన్లలో ఎన్నో బహుమతులు గెల్చుకున్నాయనీ, అవి తనకు వెల కట్టలేని ఆస్తి అని చెప్పారు. వీటిల్లో ఓ పక్షి ఖరీదు 10 మిలియన్ దిర్హామ్లకు పైనే వుంటుంది. బలమైన పిడుగు కారణంగా ఫామ్ మొత్తం తగలబడిపోయింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు