కేరళ విషు ఫెస్టివల్ సద్యా కోసం సిద్ధమైన ఖతార్ రెస్టారెంట్స్
- April 15, 2019భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన వలసదారులకోసం ఖతార్లోని రెస్టారెంట్స్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. కేరళ వాసులకు ఎంతో ప్రత్యేకమైన విషు ఫెస్టివల్ నేపథ్యంలో ఈ ఏర్పాట్లు చేశాయి ఆయా రెస్టారెంట్స్. ఈ ఫెస్టివల్లో ప్రత్యేకమైన మిడ్ డే మీల్ సాద్యాని అందించేందుకు రెస్టారెంట్స్ సన్నాహాలు పూర్తి చేశాయి. సాద్యాలో 24 నుంచి 28 డిషెస్ సింగిల్ కోర్స్లో వుంటాయి. అతి పెద్దది 64కి పైగా ఐటమ్స్ని కలిగి వుంటుంది. కేరళలోని వివిధ ప్రాంతాల్ని బట్టి ఇంగ్రెడియంట్స్ కొంచెం అటూ ఇటూగా మారతాయి. అన్నిటిలోనూ కామన్గా వుండే రైస్, పికెల్, దాల్, అవియాల్, కూట్టుక్కరి అతి ముఖ్యమైనవి. కేరళ వాసుల కోసం ఆయా ఆహార పదార్థాలకు సంబంధించిన ఇంగ్రెడియంట్స్ని హైపర్ మార్కెట్స్ అందుబాటులో వుంచాయి. ఇంట్లో వంట చేసుకునే తీరిక లేనివారికి రెస్టారెంట్స్ అద్భుతమైన రుచితో సాద్యా ప్యాకేజీలను రూపొందించి అందుబాటులోకి తెచ్చాయి.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం