షార్జా కొత్త మాస్క్ కోసం స్పెషల్ కాయిన్స్
- May 10, 2019సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యూఏఈ, రెండు కమ్మెమొరేటివ్ కాయిన్స్ని షార్జా మాస్క్ ప్రారంభోత్సవం సందర్భంగా విడుదల చేయడం జరిగింది. షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి ఈ మాస్క్ని ప్రారంభించారు. షార్జా ఇస్లామిక్ బ్యాంక్ ఎస్ఐబి వీటిని డిజైన్ చేసింది. 60 గ్రాముల బరువుతో 60 మిల్లీ మీటర్ల డయామీటర్తో వీటిని రూపొందించారు. అల్లాకి చెందిన మాస్క్లు అల్లాని మరియు లాస్ట్ డేని విశ్వసించేవారిచే మాత్రమే మెయిన్టెయిన్ చేయబడ్తాయని ఆ కాయిన్స్పై పేర్కొన్నారు. సిల్వర్ కాయిన్ కూడా 60 గ్రాములతో 60 డయామీటర్తో రూపొందించారు. అల్ తులుత్ కాలిగ్రఫీలో పవిత్రమైన అక్షరాల్ని రాయించారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్