సౌదీఅరేబియా లో ఉగ్రదాడుల కుట్ర భగం
- May 13, 2019రియాద్:సౌదీ అరేబియా లో ఉగ్రదాడుల కుట్రను ఆదేశ భద్రతా బలగాలు భగం చేశాయి. పక్కా సమాచారంతో అను మానిత ఉగ్రవాదులు తలదాచుకున్న భవనాన్ని చుట్టుముట్టాయి. సైన్యం కాల్పుల్లో 8 మంది అనుమానిత మిలిటెంట్లు హతమయ్యారు. ఆర్మీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఖతీఫ్ ప్రావిన్స్లోని సనాబిస్ ప్రాంతంలోని ఓ భవనంలో కొంత మంది అనుమానిత ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు సమాచారం అందింది. వీరంతా సౌదీలో పేలుళ్లకు పాల్పడేందుకు కుట్ర పన్నారు. దీంతో,అనుమానిత ఉగ్రవాదుల తలదాచుకున్న భవనాన్ని చుట్టుముట్టామని అన్నారు. సైనికులపై మిలిటెంట్లు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో 8 మంది అనుమానిత మిలిటెంట్లు హతమయ్యారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు