రూ.3,505కి ట్యాబ్లెట్ పీసీ..
- May 20, 2019ఇ- కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఫైర్ 7 పేరుతో ఓ ట్యాబ్లెట్ పీసీ అతి తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది. జూన్ మొదటి వారం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్న ఈ పీసీ ఖరీదు రూ.3,505కే అందిస్తోంది. అతి తక్కువ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
అమెజాన్ ఫైర్ 7 ఫీచర్స్..
డిస్ ప్లే: 7 ఇంచెస్
పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్: 1024 x 600
ప్రాసెసర్: 1.3 గిగాహెడ్జ్ క్విడ్కోర్
ర్యామ్ : 1 జీబీ
జీబీ స్టోరేజ్: 16/32 ఎక్స్పాండబుల్ స్టోరేజ్: 512 జీబీ
ఆండ్రాయిడ్: 7.1 నూగట్
బ్యాక్ కెమెరా: 2 మెగా పిక్సెల్
సెల్ఫీ కెమెరా: 2 మెగా పిక్సెల్
బ్యాటరీ బ్యాకప్: 7 గంటలు
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!