కాప్ని హత్య చేసిన వ్యక్తికి మరణ శిక్ష
- May 21, 2019కోర్ట్ ఆఫ్ కాస్సేషన్, కాప్ని హత్య చేసిన నిందితుడికి మరణ శిక్షను సమర్థించింది. 2017 జూన్ 18వ తేదీన దిరాజ్లో ఓ పోలీస్ని నిందితుడు హత్య చేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఐఈడీని ఉపయోగించి నిందితుడు, కాప్ని హత్య చేశాడు. మొత్తం నలుగురు వ్యక్తులు పోలీస్ పెట్రోల్ వాహనాన్ని టార్గెట్ చేసినట్లు అధికారులు తేల్చారు. ఈ ఘనటలో అబ్దుల్సమాద్ అబ్దుల్లా ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులకు జీవిత శిక్షతోపాటు, 1000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించింది న్యాయస్థానం. పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేసిన కేసులో 2,301 బహ్రెయినీ దినార్స్ చెల్లించాలనీ ఆదేశించింది న్యాయస్థానం. అలాగే బహ్రెయినీ పౌరసత్వం కూడా నిందితులకు రద్దయ్యింది.
తాజా వార్తలు
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..