డిగ్రీ అర్హతతో ‘ఈపీఎఫ్వో’లో ఉద్యోగాలు..
- May 22, 2019ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మే 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో జూన్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షల ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
పోస్టులు: 280……….. జనరల్ : 113 ఈడ్ల్యూఎస్: 28 ఎస్సీ: 42 ఎస్టీ: 21 ఓబీసీ (ఎన్సీఎల్): 76. 11 పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 25.06.2019 నాటికి 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, మహిళలు, దివ్యాంగులు, డిపార్ట్మెంటల్ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా ఎంపిక: ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా జీతం: రూ.44,900. ఇతర అలవెన్సులు అదనం
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 30.05.2019 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25.06.2019 ప్రిలిమినరీ పరీక్ష: జులై 30, 31 తేదీల్లో
మెయిన్స్ : ప్రిలిమినరీ రిజల్ట్ వచ్చిన తరువాత ప్రకటిస్తారు.
తాజా వార్తలు
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం