దుబాయ్ లో ఘనంగా సంబరాలు జరుపుకున్న 'బిజెపి UAE NRI సెల్'
- May 25, 2019దుబాయ్:భారత దేశంలో బి.జె.పి ఘనవిజయం సాధించిన సందర్భంగా ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్న UAE NRI సెల్.భారత దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన ఎన్నికల ఫలితాల్లో కమలం వికసించింది.మ్యాజిక్ ఫిగర్ను దాటిన బి.జె.పి పూర్తి మెజార్టీ సాధించింది.దీంతో దుబాయ్ లో UAE NRI సెల్ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో వంశీ గౌడ్ బంటీ,కుంభాల మహేందర్ రెడ్డి, యూఏఈ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్పోల్స్ ఫలితాల అంచనాలను తలకిందులు చేస్తూ కర్ణాటకలో బి.జె.పికి ఓటర్లు పట్టం కట్టారు.ఈ విజయంతో బి.జె.పి పార్టీ నేతల్లో మరియు కార్యకర్తలలో సరికొత్త ఉత్సాహం నెలకొంది.
తాజా వార్తలు
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి