బ్రిటిష్ విజిటర్ మెడికల్ బిల్లుని చెల్లించిన షేక్ మొహమ్మద్
- May 25, 2019దుబాయ్:24 ఏళ్ళ బ్రిటిష్ మహిళ, రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా ఆమెకు రషీద్ హాస్పిటల్లో అత్యవసర వైద్య చికిత్స అందుతోంది. ఇప్పటికే ఆమెకు పలు సర్జరీలు నిర్వహించారు. హార్స్ రైడింగ్ కారణంగా ఆమె గాపడ్డారు. క్రిషోలమ్ అనే మహిళకి ఇప్పటిదాకా రెండు సర్జరీలు జరిగాయి. ఈ నేపథ్యంలో దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, ఆమె మెడికల్ బిల్లులను చెల్లించేందుకు ముందుకొచ్చారు. మే 12న ఆమె కాన్షియస్లోకి వచ్చినా, ఇంకా ఆమె పరిస్థితి విషమంగానే వుంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు