మహిళకు సాయం చేస్తానని చెప్పి పర్స్ చోరీ చేసిన వ్యక్తి
- May 25, 2019
యూ.ఏ.ఈ:ఇసుకలో తన వాహనం కూరుకుపోగా సాయం కోసం ఎదురుచూస్తోన్న ఓ మహిళకు సాయం చేస్తున్నట్లు నటించి, ఆమె పర్స్ని దొంగిలించాడో మోసగాడు. షార్జాలో జరిగింది ఈ ఘటన. ప్యాసింజర్ సీట్లో మహిళ పర్స్ని చూసిన ఆ వ్యక్తి, దాని మీద ఓ ప్లాస్టిక్ బ్యాగ్ని వుంచి, మహిళ దృష్టిని మరల్చాడు కారుని ముందుకు తోస్తున్నట్లుగా నటిస్తూ. మోసాన్ని ఆలస్యంగా గ్రహించిన ఆ మహిళ తేరుకునేలోపు నిందితుడు పరారయ్యాడు. నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు న్యాయస్థానం ముందుంచారు. కేసు విచారణ జూన్ 16వ తేదీకి వాయిదా పడింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







