ఐఓసీ ప్యానెల్ మెంబర్గా షేకా హయాత్
- May 27, 2019బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ (బిఓసి) బోర్డ్ మెంబర్, విమెన్స్ స్పోర్ట్ కమిటీ ఛెయిర్ విమెన్ షేకా హయాత్ బింట్ అబ్దుల్ అజీజ్ అల్ ఖలీఫా, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ విమెన్ ఇన్ స్పోర్ట్ కమిషన్ కొత్త మెంబర్గా నియమితులయ్యారు. గతంలో షేకా హయాత్ ఐఓసీ అథ్లెట్స్ ఎంటరేజ్ కమిషన్ మెంబర్గా వరుసగా రెండు పర్యాయాలు పనిచేశారు. తదుపరి టెర్మ్కి సంబంధించి 32 మంది కొత్త సభ్యులతో కలిసి షేకా హయాత్ కొత్త పదవి చేపట్టబోతున్నారు. లిడియా న్సెకెరా ఆఫ్ బురుంది ఈ కమిషన్ ఛెయిర్ విమెన్గా పనిచేస్తారు. జోర్డాన్కి చెందిన ప్రిన్స్ ఫైసల్ బిన్ అల్ హుస్సేన్ వైస్ ఛైర్మెన్గా వ్యవహరిస్తారు. కాగా, బిఓసి సెక్రెటరీ జనరల్ మెహమ్మద్ అల్ నుసుఫ్, షేకా హయాత్కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..