మస్కట్లో అగ్ని ప్రమాదం: నాలుగు ట్రక్కుల ధ్వంసం
- June 15, 2019మస్కట్:మస్కట్ గవర్నరేట్ పరిధిలో జరిగిన అగ్ని ప్రమాదం నాలుగు ట్రక్కుల దహనానికి కారణమయ్యింది. పబ్లిక్ అతారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్సెస్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఫైర్ ఫైటర్స్, అగ్ని కీలల్ని నియంత్రించేందుకు ప్రయత్నించారనీ, అయితే అప్పటికే వాహనాలు కాలి బూడిదయ్యాయని అధికారులు వెల్లడించారు. బౌషర్లోని గలా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ సంస్థకు చెందిన నాలుగు ట్రక్కులు కాలిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..