నారాయణ, నలంద సహా 10 ప్రైవేటు స్కూళ్లను సీజ్ చేసిన ఏపీ ప్రభుత్వం
- June 15, 2019ఏపీలో నిబంధనలు పాటించని ప్రైవేటు స్కూళ్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.. విశాఖలో నారాయణ, నలంద సహా పది ప్రైవేటు స్కూళ్లను సీజ్ చేసింది. అనుమతులు లేకుండానే స్కూళ్లు నిర్వహిస్తుండటంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది.. పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించిన డీఈవో అనుమతులు లేని జాబితాలో ఉన్న కైలాసమిట్టలోని నారాయణ స్కూల్తోపాటు గాజువాకలోని జాగృతి స్కూల్ సహా పది ప్రైవేటు పాఠశాలలను అధికారులు సీజ్ చేశారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..