ఏపీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్లో మార్పులు
- June 17, 2019ఏపీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్తగా కన్వాయ్లోకి 6 నలుపు రంగు ఫార్చ్యునర్ వాహనాలు వచ్చి చేరాయి. AP39 PA 2345 నెంబర్తో ముఖ్యమంత్రికి కొత్త వాహన శ్రేణి సిద్ధమైంది. పాత కాన్వాయ్ని హైదరాబాద్కు పంపడంతో కొత్త కాన్వాయ్ను కొనుగోలు చేసింది ఏపీ ప్రభుత్వం.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం