కాన్సులేట్ ముందు 'క్యూ'కి చెక్ పెట్టే యాప్
- June 24, 2019యూ.ఏ.ఈ:కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, ఓ మొబైల్ అప్లికేషన్ని యూఏఈలోని భారతీయుల కోసం ప్రారంభించింది. కాన్సులర్ అపాయింట్మెంట్స్కి సంబంధించి 'క్యూ' అవసరం లేకుండా ఈ యాప్ ఉపకరిస్తుంది. జూన్ 23 నుంచి ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. 'క్యూ టిక్కెట్' అనే ఈ యాప్ని భారత కాన్సుల్ జనరల్ విపుల్ ప్రారంభించారు. దుబాయ్లోని కాన్సులేట్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. క్యూ టిక్కెట్ ప్రస్తుతం ఐవిఎస్ సెంటర్స్కి మాత్రమే ఉపకరిస్తుంది. బిఎల్ఎస్లకు ఉపయోగపడదు. ఇదిలా వుంటే, యూఏఈలో భారతీయుల పాపులేషన్కి సంబంధించిన లెక్కలు చూస్తే 3.3 మిలియన్లుగా కనిపిస్తుంది. దుబాయ్ కాలేజ్కి చెందిన స్టూడెంట్ క్రిస్ భార్గవ బ్రెయిన్ చెయిల్డ్ ఈ క్యూ టిక్కెట్.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు